తమిళ చిత్ర పరిశ్రమను మీ టూ ఉద్యమం కుదిపేస్తున్నది. గాయని చిన్మయి, శృతిహరిహరన్, అమలాపాల్ తదితర యాక్టర్లు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఇండస్ట్రీలో చీకటి వ్యవహారం వెలుగు చూసింది. తమిళ పరిశ్రమలో సంచలనంగా మారిన అంశాన్ని నటి వరలక్ష్మీ శరత్ కుమార్ దృష్టికి తీసుకురాగా ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం సర్కార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే.. #varalaxmisarathkumar #meetoo #keerthysuresh #armurugadoss #vishal
Be the first to comment